- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి..!!
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఇద్దరు కూమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోల్లార్ జిల్లాలో ముల్భాగల్లో నివసిస్తున్న జ్యోతి అనే మహిళకు కొద్ది రోజులుగా భర్తతో గొడవ జరుగుతుంది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతనికి బుద్ది రావాలని ఓ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం ఇద్దరు కూమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ తర్వాత జ్యోతి కూడా ఆత్మహత్య చేసుకుంటుండగా కాలిన వాసనను గమనించిన స్థానికులు వచ్చి ఆమెను అడ్డుకున్నారు. కాలిపోతున్న పిల్లను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో జ్యోతి పెద్ద కూతురు మరణించగా.. చిన్న కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read....
నంద్యాల: ఆల్లగడ్డలో రోడ్డు ప్రమాదం.. సినీ రచయిత రాజసింహ కు తీవ్ర గాయాలు